రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఘన విజయం సాధిస్తుందని వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ అన్నారు. హన్మకొండ జిల్లాలో 55వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...