తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. విజయ్, రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలపై దృష్టి సారించి, కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, బస్ స్టాండ్లకు అర కిలోమీటరు దూరంలోని ప్రభుత్వ మద్యం రిటైల్ అవుట్లెట్లను రెండు వారాల్లో మూసివేయాలని ఆదేశించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...